తప్పు చేయలేదు,నిర్దోషిగా బయటపడతా: రాజగోపాల్

తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయం, చట్టాల సహాయంతో తాను ఎప్పటికైనా నిర్దోషిగా బయటపడతానని రాజగోపాల్ చంచల్ గూడ జైలు వద్ద చెప్పారు. కాగా రాజగోపాల్ను మరో వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాలి గనుల కేసులోని పూర్తి వివరాలు సేకరించడానికి ఆయన కస్టడీ కావాలని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.












Click it and Unblock the Notifications