తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది: కోదండరామ్

పార్లమెంటు సభ్యులు మరింతబాగా ప్రజల కోరికను వినిపించాలన్నారు. స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీసత్యాగ్రహంపై బుధవారం జరిగే జెఎసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ యుపి ముఖ్యమంత్రి మాయావతి మార్గంలో నడవాలన్నారు. తెలంగాణపై కాంగ్రెసు, యుపిఎ 2004 నుంచి ఇస్తున్న హామీలను దాట వేస్తూ వస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఆంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన విందుకు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆహ్వానించారు ఇండియా గేట్ వరకు తెలంగాణ కోసం చేపట్టే సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆయన కెసిఆర్ను కోరారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications