తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది: కోదండరామ్

పార్లమెంటు సభ్యులు మరింతబాగా ప్రజల కోరికను వినిపించాలన్నారు. స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీసత్యాగ్రహంపై బుధవారం జరిగే జెఎసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ యుపి ముఖ్యమంత్రి మాయావతి మార్గంలో నడవాలన్నారు. తెలంగాణపై కాంగ్రెసు, యుపిఎ 2004 నుంచి ఇస్తున్న హామీలను దాట వేస్తూ వస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఆంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన విందుకు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆహ్వానించారు ఇండియా గేట్ వరకు తెలంగాణ కోసం చేపట్టే సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆయన కెసిఆర్ను కోరారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications