బాక్సైట్ ఆందోళనలో చిక్కుకున్న మంత్రి బాలరాజు

కేంద్ర కమిటీ పర్యటనను గత మూడు రోజులుగా ప్రతిపక్షాల కార్యకర్తలు, గిరిజనులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చింతపల్లి అటవీ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో బాక్సైట్, చైనా క్లే నిక్షేపాలు పెద్ద యెత్తున ఉన్నాయనే సమాచారంతో ఆందోళనలను లెక్క చేయకుండా ప్రభుత్వం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. పరిస్థితిని అంచనా వేసిన కమిటీ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండండతో విశాఖపట్నంలోనే కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications