అసెంబ్లీలో సిఎం అబద్దాలు: జగన్, బాబుపై విమర్శలు
బాబు పేదల కోసమో, రైతుల కోసమో అవిశ్వాసం పెట్టలేదన్నారు. తమ వర్గం ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెట్టడానికే పెట్టారన్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసినా తన వర్గం ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి విలువల కోసం ఓటు వేశారన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాంగ్రెసు ప్రతిపక్షాలను వదిలేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.
ys jagan ysr congress kiran kumar reddy ongole వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కిరణ్ కుమార్ రెడ్డి ఒంగోలు
English summary
CM Kiran Kumar Reddy said lies on Fee reimbursements in Assembly, accused YS Jaganmohan Reddy at Ongole.
Story first published: Wednesday, January 4, 2012, 15:35 [IST]