తెలంగాణపై వెంటనే తేల్చాలి: ప్రకాశ్ కారత్ డిమాండ్

ఐదు రాష్ట్రాలకు జరగునున్న శాసనసభ ఎన్నికల్లో తాము ఇతర చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. పంజాబ్లో 9, ఉత్తరప్రదేశ్లో 18, ఉత్తరాఖండ్లో 6, మణిపూర్లో 2 స్థానాలకు పోటీ చేస్తామని ఆనయ చెప్పారు. ఆహార భద్రత బిల్లును తాము మార్పులు, చేర్పులు లేకుండా ఆమోదించామని ఆనయ చెప్పారు. 42 శాతం చిన్నారుల్లో పౌష్టికాహార లోపం ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications