రాజకీయం: బాబు జగన్ టూర్లపై కోదండరామ్, బాపూజీ

మంత్రుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రజలపై పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని కోదండరామ్ వేరుగా నల్గొండ జిల్లాలో అన్నారు. జగన్, చంద్రబాబు ఇలా సీమాంధ్రకు చెందిన అందరు నేతలు ఒక్కటై తెలంగాణవాదం లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంపన్న వర్గాల ఆధిపత్యం వల్లే తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం బలమైన శక్తిగా ఎదగడంతో ప్రపంచస్థాయిలో తెలంగాణ అంశం బలపడిందన్నారు. ఉద్యమ రూపంలో విద్యార్థులు మరింత బలమైన శక్తిగా మారాలన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications