బిజెపి మాజీ ఎంపి వెంకట స్వామి కన్నుమూత

ఆయన స్వగ్రామం తిరుపతి రూరల్లోని గంగిరెడ్డిపల్లి. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన ఐఏఎస్ అధికారిగా కూడా పని చేశారు. ఆయన పిల్లలు విదేశాల్లో ఉండటంతో మృతదేహాన్ని వారు వచ్చే వరకు నిమ్స్లోనే భద్రపర్చనున్నారు. వెంకట స్వామి మృతి పట్ల బిజెపి నేతలు సంతాపం ప్రకటించారు.
More From
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications