జగన్ వర్గంపై చర్యలు తీసుకోవడం లేదేం?: నారాయణ

మారుతున్న రాజకీయ పరిస్థితిల్లో మార్పులు తప్పని సరి అన్నారు. కాంగ్రెసు, బిజెపి వంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకు రాకూడదనుకుంటే బూర్జువా పార్టీలతో కలువక తప్పదన్నారు. అసెంబ్లీని పందుల దొడ్డి అన్న తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. పోలవరం టెండర్ల అవినీతికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications