ఉపఎన్నికలతో తెలంగాణరాదు, బహిష్కరించాలి: ఎర్రబెల్లి

తెలంగాణ ముసుగులో కెసిఆర్ కోట్లాది రూపాయలు కూడబెట్టారని మరో నేత దేవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి గతంలో మాజీ మంత్రి, ఇప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications