ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

కాగా మహబూబ్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేశ్వర రెడ్డి ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ మృతి చెందారు. కాంగ్రెసు పార్టీ తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మొదట భావించింది. అయితే పార్టీ నేత ముత్యాల ప్రకాశ్ ఎదురు తిరిగారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు తదితర అంశాల కారణంగా చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం టిక్కెట్ విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్కు ఇచ్చింది. దీంతో విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధపడింది. అయితే ముఖ్యమంత్రి పలుమార్లు ఆమెతో భేటీ అయి బుజ్జగించారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications