ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

కాగా మహబూబ్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేశ్వర రెడ్డి ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ మృతి చెందారు. కాంగ్రెసు పార్టీ తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మొదట భావించింది. అయితే పార్టీ నేత ముత్యాల ప్రకాశ్ ఎదురు తిరిగారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు తదితర అంశాల కారణంగా చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం టిక్కెట్ విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్కు ఇచ్చింది. దీంతో విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధపడింది. అయితే ముఖ్యమంత్రి పలుమార్లు ఆమెతో భేటీ అయి బుజ్జగించారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications