ఆ వాదన తెచ్చేందుకే కొవ్వూరులో కెసిఆర్ పోటీ: బొత్స

ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్రెడ్డి(కొల్లాపూర్), దామోదర్రెడ్డి(నాగర్కర్నూలు), రామచంద్రారెడ్డి(ఆదిలాబాద్), రాజిరెడ్డి (కామారెడ్డి)లకు పార్టీ బీ ఫారా లను గాంధీభవన్లో సోమవారం బొత్స అందజేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెసు అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది తెచ్చేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే అనే నినాదంతో ఉప ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వారు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్న వారంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కాదని వారిని ప్రజలు నమ్మడం లేదన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications