ఆ వాదన తెచ్చేందుకే కొవ్వూరులో కెసిఆర్ పోటీ: బొత్స

ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్రెడ్డి(కొల్లాపూర్), దామోదర్రెడ్డి(నాగర్కర్నూలు), రామచంద్రారెడ్డి(ఆదిలాబాద్), రాజిరెడ్డి (కామారెడ్డి)లకు పార్టీ బీ ఫారా లను గాంధీభవన్లో సోమవారం బొత్స అందజేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెసు అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది తెచ్చేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే అనే నినాదంతో ఉప ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వారు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్న వారంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కాదని వారిని ప్రజలు నమ్మడం లేదన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications