ప్రత్యేక జోన్ కోసం హోర్డింగ్ ఎక్కాడు, నచ్చజెప్పిన మంత్రి

రామారావును కిందకు దింపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అతను ససేమీరా అన్నాడు. విశాఖ నుండి ఓ కేంద్రమంత్రి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నాడు. అక్కడ భారీగా ప్రజలు గుమికూడారు. చివరకు మంత్రి గంటా శ్రీనివాస రావు రంగంలోకి రామారావుకు నచ్చజెప్పటంతో హోర్డింగ్ దిగాడు. దీంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగింది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications