మమతకు చుక్కలు!: రైల్వే మంత్రిని నేనే అన్న త్రివేది

శనివారం మరోసారి తృణమూల్ త్రివేది రాజీనామాను కోరింది. అయితే పార్టీ అధినేత్రి నుండి లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే గానీ, మంత్రి పదవిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. మౌఖిక ఆదేశాలు పట్టించుకోనని చెప్పారు. రైల్వే బడ్జెట్ను ప్రవేశ పెట్టింది తానేనని, దానిపై చర్చకు సమాధానం కూడా తానే ఇస్తానని చెప్పారు. ప్రధాని తొలగించినా, మమత లేఖ రాసినా అప్పుడే పదవి నుండి తప్పుకుంటానని చెప్పారు. మరోవైపు తాము లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చేది లేదని తృణమూల్ అధిష్టానం తేల్చి చెప్పింది. మొత్తానికి రైలు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యుపిఏకు షాక్ ఇవ్వాలనుకున్న మమతకు ఇప్పుడు అదే పార్టీ నేత త్రివేది రాజీనామాపై మెలికలు పెడితూ చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు దినేష్ త్రివేతి సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications