మమతకు చుక్కలు!: రైల్వే మంత్రిని నేనే అన్న త్రివేది

శనివారం మరోసారి తృణమూల్ త్రివేది రాజీనామాను కోరింది. అయితే పార్టీ అధినేత్రి నుండి లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే గానీ, మంత్రి పదవిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. మౌఖిక ఆదేశాలు పట్టించుకోనని చెప్పారు. రైల్వే బడ్జెట్ను ప్రవేశ పెట్టింది తానేనని, దానిపై చర్చకు సమాధానం కూడా తానే ఇస్తానని చెప్పారు. ప్రధాని తొలగించినా, మమత లేఖ రాసినా అప్పుడే పదవి నుండి తప్పుకుంటానని చెప్పారు. మరోవైపు తాము లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చేది లేదని తృణమూల్ అధిష్టానం తేల్చి చెప్పింది. మొత్తానికి రైలు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యుపిఏకు షాక్ ఇవ్వాలనుకున్న మమతకు ఇప్పుడు అదే పార్టీ నేత త్రివేది రాజీనామాపై మెలికలు పెడితూ చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు దినేష్ త్రివేతి సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
More From
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications