తెలంగాణపై స్పందించిన మండలి, యువతకు విజ్ఞప్తి

తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు, స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి పట్టుబట్టడంతో శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ శానససభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం తెరాస శాసనసభ్యులు మండలి చైర్మన్ చక్రపాణిని కలిసి తెలంగాణపై విన్నవించారు. ఆ తర్వాత శాసనమండలి ఆ తీర్మానం చేసింది.
More From
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications