ఎంపి హర్షకుమార్ నుండి ప్రాణహానీ: ఎమ్మెల్యే మల్లాది

ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం పుదుచ్చేరి విలేకరులతో మాట్లాడారు. తనకు యానాం, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 19 పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.వీటిలో ముఖ్యంగా అమలాపురంకు చెందిన కాంగ్రెసు ఎంపి హర్ష కుమార్ పేరును పేర్కొన్నారు.
పుదుచ్చేరికి చెందిన ఏఐడిడిఎంకె ఎమ్మెల్యే, ఓ వ్యాపారి, మరో జర్నలిస్టుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇద్దరు అంగరక్షకులను, యానాంలో నలుగురు అంగరక్షకులను కల్పించాలని స్పీకర్ ను కోరినట్లు మల్లాడి చెప్పారు. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రీజెన్సీ సంఘటనలపై సిబిఐ విచారణకు పుదుచ్చేరి ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ ఫ్లోర్ లో వెల్లడించినట్టు మల్లాడి చెప్పారు.
కాగా కొంతకాలం క్రితం యానాంలోని రీజెన్సీ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. రీజెన్సీ కార్యాలయంలో కార్మికులు నిప్పు పెట్టడం, ఓ కార్మికుడు మృతి చెందటం, ఆ తర్వాత రీజెన్సీకి చెందిన ఓ అధికారి కూడా చనిపోవడం ఆ తర్వాత రీజెన్సీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications