ఎంపి హర్షకుమార్ నుండి ప్రాణహానీ: ఎమ్మెల్యే మల్లాది

ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం పుదుచ్చేరి విలేకరులతో మాట్లాడారు. తనకు యానాం, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 19 పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.వీటిలో ముఖ్యంగా అమలాపురంకు చెందిన కాంగ్రెసు ఎంపి హర్ష కుమార్ పేరును పేర్కొన్నారు.
పుదుచ్చేరికి చెందిన ఏఐడిడిఎంకె ఎమ్మెల్యే, ఓ వ్యాపారి, మరో జర్నలిస్టుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇద్దరు అంగరక్షకులను, యానాంలో నలుగురు అంగరక్షకులను కల్పించాలని స్పీకర్ ను కోరినట్లు మల్లాడి చెప్పారు. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రీజెన్సీ సంఘటనలపై సిబిఐ విచారణకు పుదుచ్చేరి ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ ఫ్లోర్ లో వెల్లడించినట్టు మల్లాడి చెప్పారు.
కాగా కొంతకాలం క్రితం యానాంలోని రీజెన్సీ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. రీజెన్సీ కార్యాలయంలో కార్మికులు నిప్పు పెట్టడం, ఓ కార్మికుడు మృతి చెందటం, ఆ తర్వాత రీజెన్సీకి చెందిన ఓ అధికారి కూడా చనిపోవడం ఆ తర్వాత రీజెన్సీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications