ఊచకోత: మాజీ సిఆర్పిఎఫ్ జవానుకు ఉరిశిక్ష

తన భార్యను హత్య చేసిన ఘటనలో సాక్ష్యం చెబుతారనే భయంతో శంకరరావు తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన మరో ఐదుగురిని కూడా ఊచకోత కోశాడు. తలను, మొండాన్ని ఆ ఆలయంలో ఉంచి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. భార్యను చంపిన కేసులో శిక్ష నుంచి తప్పిచుకోవడానికి అతను అలా చేశాడు.
ఆ రోజు శంకరరావు కత్తులు, బాంబులతో స్వైర విహారం చేశాడు. గ్రామస్థులను భయపెట్టాడు. అయితే, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు కేసు విచారణ సాగింది. శంకరరావు తరఫున వాదించడానికి తొలుత న్యాయవాదులు ఎవరూ రాలేదు. చివరకు ఓ న్యాయవాది అతని తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.
శ్రీకాకుళం జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శంకరరావు పైకోర్టుకు వెళ్తాడా, లేదా అనేది తెలియడం లేదు. అయితే, అతను పైకోర్టుకు వెళ్లాలనుకుంటే న్యాయవాదులు సహకరిస్తారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications