చపాతి గొంతులో ఇరుక్కొని టెక్కీ రెండేళ్ల కూతురు మృతి

వైద్యులు ఆ పాప మృతి చెందినట్లు తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడం వల్లే అన్విత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బేబీ కేర్ సెంటర్ పైన, నిర్వాహకుల పైన తల్లిదండ్రులు కేసు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఎల్బి నగర్లోని టెలిఫోన్ కాలనీలో లవకుశ, రజిత దంపతులు ఉంటున్నారు. రజిత ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. లవకుశ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తమ తమ విధులకు వెళ్తారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తారు.
ఇంట్లో ఎవరూ ఉండక పోవడంతో తమ రెండేళ్ల చిన్నారి అన్వితను లక్ష్మీ బేబీ కేర్ సెంటర్లో వదిలేసి వెళతారు. రోజులాగే ఈ రోజు కూడా తల్లిదండ్రులు పాపను కేర్ సెంటర్లో వదిలారు. వారు చిన్నారులకు చపాతి పెట్టారు. అది గొంతులో చిక్కుకొని అన్విత మృతి చెందింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications