బీహార్లో పడవ మునక: పలువురి మృతి, గాలింపు

పడవ మునగగానే ఆరేడు మంది ప్రయాణీకులు ఈదుకుంటూ బయటకు సురక్షితంగా వచ్చారు. మరికొందరిని స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇరవై మంది వరకు నీటిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
స్థానికులు వెంటనే అప్రమత్తమై పలువురిని రక్షించారని, ఇప్పటి వరకు పలు మృతదేహాలు బయటకు తీశామని, ఈ సంఖ్య పెరిగే అవకాశముందని భోజ్పుర్ పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఆర్ నాయక్ చెప్పారు. ఆరు మృతదేహాలన్ని తీశామని, గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి చెప్పారు.
పక్కనే ఉన్న అర్వాల్ జిల్లాలోని ఓ విలేజ్ ఫేయిర్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన ఆరుగురిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications