పేలిన కారు టైరు: ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకి గాయాలు
నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని చివమెల గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగినట్లు బంధువులు తెలిపారు. వెంకటనర్సయ్య ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.
అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్నాలుగు మంది గాయపడ్డారు. పాలవ్యాన్, క్రూయిజర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications