పింక్ రిబ్బన్ వాక్లో మోహన్ బాబు, వివిఎస్, అమల

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సతీమణి అమల, ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కెబిఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదిగా తిరిగి కెబిఆర్ పార్క్కు చేరుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరు రెండు కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అందరూ వ్యాధుల పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు అయినప్పటికీ వ్యాధుల గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదన్నారు. రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం అమల మాట్లాడుతూ... రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications