బిపి ఆచార్యకు షరతులతో కూడిన బెయిల్

ఎమ్మార్ కేసులో నిందితుడైన బిపి ఆచార్య ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన అరెస్టయ్యారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ బిపి ఆచార్యకు చుక్కెదురయింది. దీంతో అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నారు. రెండుమూడు సార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ సిబిఐ కేసు దర్యాఫ్తులో ఉందని చెబుతూ బెయిల్కు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో కోర్టులో పలుమార్లు అతనికి చుక్కెదురయింది.
ఎమ్మార్ కేసులో ఇతను భారీ అవకతవకలకు పాల్పడ్డారనేది సిబిఐ ఆరోపణ. అక్రమాలు తెలిసి కూడా సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయలేదని, ఎమ్మార్కు లబ్ధి చేకూర్చేందుకు ఎపిఐఐసి వాటాలు తగ్గడంలో ఆచార్యనే ప్రధాన కుట్రదారు అని సిబిఐ ఆరోపణ. ఈ రోజు కూడా బిపి ఆచార్య బెయిల్ పిటిషన్ను సిబిఐ తిరస్కరించింది. అయితే ఆచార్య తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి అతనికి బెయిల్ మంజూరు చేసింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications