మీటింగ్లో పేరుతో ఎన్నిసార్లు రారు: ఎల్వీపై కోర్టు ఫైర్

ఈ కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావును, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను ప్రశ్నించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఈ నెల 17వ తేదిన సిబిఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి. పిసి యాక్ట్ కింద అభియోగాల నేపథ్యంలరో ధర్మానపై విచారణ మొదలైంది. మోపిదేవి, బ్రహ్మానంద రెడ్డిల పైన కూడా విచారణ మొదలవనుంది. ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ రిమాండును కోర్టు ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది.
ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు ఆగ్రహం
ఎమ్మార్ కేసులో నిందితుడు ఐఏస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్వీ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. సమావేశాల కారణంగా ఎల్పీ కోర్టుకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో సమావేశాల పేరుతో ఎన్నిసార్లు కోర్టుకు హాజరుకారని ప్రశ్నించింది.
ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారో చెప్పాలని అడిగింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో పూర్తి వివరాలు ఇవ్వాని ఆదేశించింది. తదుపరి విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications