ధిక్కారమున్ సైతునా: ఎల్వీపై మంత్రి సిఆర్ ఫైర్

ఈ వివాదానికి సంబంధించిన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - తిరుమల-తిరుపతి దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఓ ఫిర్యాదు అందింది. ఈ పిటిషన్ను పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పిటిషన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనల ప్రకారం శాసనసభ ఏదైనా సమాచారం కోరితే సంబంధిత మంత్రి కార్యదర్శి దానికి బాధ్యత తీసుకోవాలి.
పిటిషన్స్ కమిటీ రాసిన లేఖ కూడా మంత్రి రామచంద్రయ్యకు, అక్కడి నుంచి దేవాదాయశాఖ వ్యవహారాలు చూస్తున్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంజే గోపాల్కు వెళ్లింది. శాసనసభ కమిటీ నుంచి వచ్చిన ఈ పిటిషన్పై విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని ఎంజే గోపాల్ టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు.
ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సమాధానాలు రాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం మంత్రి రామచంద్రయ్య ప్రస్తావన కూడా తేవాల్సి వచ్చినట్లు తెలిసింది. ఈ సమాధానం మంత్రి కార్యదర్శి ద్వారా మళ్లీ పిటిషన్స్ కమిటీకి వెళ్లాలి. అలా వెళితే మంత్రి నుంచి తనకు సమస్యలు వస్తాయని భావించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం నేరుగా పిటిషన్స్ కమిటీకి పంపేశారు. ఇది తెలుసుకున్న మంత్రి రామచంద్రయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
-
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications