జిందాల్ సంస్థ తప్పుడు సమాచారం, దాసరి నోట్: సిబిఐ

ఈ కుంభకోణంపై సిబఐ కోర్టుకు 12వ ఎప్ఐఆర్ను సమర్పించింది. గనుల కేటాయింపు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాలపై జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఆ కంపెనీకి గతంలో కేటాయించిన గనుల పైనా సరైన సమాచారం ఇవ్వలేదని, అలాంటి సంస్థకు ప్రయోజనం చేకూరేలా నాటి మంత్రి దాసరి.. బొగ్గు శాఖ కార్యదర్శికి నోట్ పంపారని అందులో సిబిఐ పేర్కొంది.
బొగ్గు మంత్రిత్వ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చినా.. స్క్రీనింగ్ కమిటీ వాటికే గనులు కేటాయిస్తూ జాబితా రూపొందించిందని తెలిపింది. అమరకొండ గనులను జిందాల్కు ఇవ్వాలన్న ప్రతిపాదనను విద్యుత్ మంత్రిత్వ శాఖ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. కాగా సిబిఐ తాజా ఎఫ్ఐఆర్లో నవీన్ జిందాల్కు చెందిన రెండు సంస్థలను నిందితులుగా పేర్కొంది.
జార్ఖండ్ ప్రభుత్వం కూడా జిందాల్కు అనుకూలంగా వ్యవహరించిందని తెలిపింది. 2007లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర కంపెనీలను కాదని జిందాల్ గ్రూప్ సంస్థలకు అమరకొండ ముంగదంగల్ గనులు అప్పగించాలని సిఫారసు చేసిందని పేర్కొంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications