వీడియో: క్యాచ్ డ్రాప్లపై సురేష్ రైనా, జడేజా ఫైట్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరో ఎడిషన్లో ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ దుర్భాషలాడుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరు వేర్వేరు జట్లలో ఉన్నారు. అక్కడ సమస్యలు ఉండవచ్చు. కానీ ఒకే జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు ఘర్షణకు దిగితే ఎలా ఉంటుందనే రవీంద్ర జడేజా, సురేష్ రైనాలకు మధ్య జరిగిన ఉదంతాన్ని చూడాల్సిందే.
సెల్కాన్ మొబైల్ కప్ ముక్కోణపు సిరీస్లో భాగంగా ఈ నెల 5వ తేదీన వెస్టిండీస్తో జరిగిన భారత్ మ్యాచులో సురేష్ రైనా, రవీంద్ర జడేజా గొడవ పడ్డారు. మైదానంలో జరిగిన ఆ గొడవను టీవీ చానెళ్లలో ఎంతో మంది క్రికెట్ అభిమానులు చూశారు.

తన బౌలింగులో సురేష్ రైనా రెండు క్యాచ్లను వదిలేయడంతో జడేజా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపించాడు. మ్యాచ్ 26, 32 ఓవర్లలో సురేష్ రైనా క్యాచులను జారవిడిచాడు. వెస్టిండీస్ 34వ ఇన్నింగ్సులో రైనా, జడేజా గొడవకు దిగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని వారిని చల్లబరిచాడు.
సురేష్ రైనా, రవీంద్ర జడేజా ఐపియల్లో ఒకే జట్టులో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్కు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
<center><center><center><center><iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/xKx0Y6WlXJk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center>
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications