పార్టీలు మద్దతిచ్చినా..: అవనిగడ్డ ఉప ఎన్నిక ఖాయం

బుధవారం సాయంత్రంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేసింది. కానీ ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉపసంహరణకు అంగీకరించలేదు. ఈ నెల 21వ తేదిన ఎన్నిక జరుగుతుంది. 24న కౌంటింగ్ ఉంటుంది.
టిడిపి విజ్ఞప్తి మేరకు అవనిగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం టిడిపి అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థులు రావు సుబ్రహ్మణ్యం, పైకం రాజశేఖర్లు బరిలో నిలిచారు. దీంతో ముక్కోణపు పోటీ కానుంది.
అవనిగడ్డకు ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి బ్రాహ్మణయ్య ఏప్రిల్ 21వ తేదిన కన్నుమూశారు. ఈసి గత నెల 27వ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీలోగా నామినేషన్లు దాఖలు, 5లోగా ఉపసంహరణ, 7లోగా ఉపసంహణ గడువు ఇచ్చింది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications