కార్యర్తలకు సోషల్ మీడియాపై బొత్స పాఠాలు
హైదరాబాద్: రాజకీయ నాయకులు క్రమంగా సోషల్ మీడియా వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రచారంలో సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దాన్ని ప్రాధాన్యాన్ని గుర్తించినట్లున్నారు. అందుకే పార్టీ కార్యర్తలకు ఆయన బుధవారం సోషల్ మీడియాపై పాఠాలు చెప్పారు.
సోషల్ మీడియాపై ఆయన గాంధీభవన్లో కాంగ్రెసు కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులకు కొంత సమాచార లోపం ఉందని, సోషల్ మీడియా ద్వారా దాన్ని సరి చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన కాంగ్రెసు నాయకులకు సోషల్ మీడియాపై శిక్షణాతరగతులను ఆయన బుధవారం గాంధీభవన్లో ప్రారంభించారు. కాంగ్రెసు పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు.
సోషల్ మీడియా వాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
-
మీ కళ్లు ఎంత షార్ప్.. ఈ సంఖ్యల్లో వేరుగా ఉన్న దాన్ని కనిపెట్టగలరా ?? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications