టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...
టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవాళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం... గతంలో ప్రభుత్వం తరఫున దీనిపై రిట్ పిటిషన్ దాఖలైనందున ఇక పిల్ అవసరం లేదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వం టీడీపీ కేంద్ర కార్యాలయం కోసం కేటాయించిన భూమిలో 3.65 ఎకరాల స్ధలం పోరంబోకు భూమి కాబట్టి దీని కేటాయింపు కోసం ఇచ్చిన జీవో 228 చట్ట విరుద్ధమని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు.

ఇందులో నిర్మించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆళ్ల కోరారు. అయితే పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత స్పందించిన న్యాయమూర్తులు.. ఇందులో పిటిషనర్ ఆళ్ల ఆసక్తి ఏమిటని ప్రశ్నించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications