Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సయ్యద్ అహ్మద్

Principal Correspondent
సయ్యద్ అహ్మద్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, వన్ ఇండియా తెలుగు (అమరావతి) 2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. 2006 నుంచి 2015 వరకు Etv 2, Etv ఆంధ్రప్రదేశ్ ఛానెళ్లలో సీనియర్ రిపోర్టర్, కాపీ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత 2018 వరకు విజయవాడలో AP 24x7 ఛానెల్‌లో సీనియర్ సబ్ ఎడిటర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు వహించారు. 2019-2020 ఫిబ్రవరి వరకు Network 18 / News 18 అమరావతిలో కరెస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం 2020 మార్చి నుంచి One India తెలుగు తరపున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రాధాన్యతలు: బ్రేకింగ్ న్యూస్, ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు, AI వార్తలు.

Recent Posts