Principal Correspondent
2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టాను. 2006 నుంచి 2015 వరకూ ఈటీవీ 2, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానళ్లలో సీనియర్ రిపోర్టర్/కాపీ ఎడిటర్ గా పనిచేశాను. తర్వాత 2018 వరకూ విజయవాడలో ఏపీ 24x7 ఛానల్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా, షిఫ్ట్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వహించాను. తిరిగి 2019 నుంచి 2020 ఫిబ్రవరి వరకూ నెట్ వర్క్ 18/ న్యూస్ 18 అమరావతి కరెస్పాండెంట్ గా పనిచేశాను. 2020 మార్చి నుంచి one india తెలుగు తరఫున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
Latest Stories
అంతర్జాతీయ స్ధాయిలో అడ్మిషన్ల వేదిక- అడ్మిట్ నెక్ట్స్ సొల్యూషన్ ప్రారంభం
syed ahmed
| Monday, April 19, 2021, 17:54 [IST]
జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్ధల్లో అడ్మిషన్ల కోసం విద్యార్ధులు ఎక్కడెక్కడో వెతుక్కోకుండా, ఈ ప్రక్రియను సులభత...
బెంగాల్లో కరోనా కల్లోలం- మిగిలిన మూడు దశలు ఒకేసారి పెట్టాలని మమత డిమాండ్
syed ahmed
| Monday, April 19, 2021, 16:32 [IST]
పశ్చిమబెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిం...
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం- రేపటి నుంచి 1-9వ క్లాసులకు సెలవులు
syed ahmed
| Monday, April 19, 2021, 16:01 [IST]
ఏపీలో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలపై సస్పెన్స్ వీడిపోయింది. పరీక్షలను ఈ ఏడాది యథాతథంగా నిర్వహ...
సచివాలయంలో కరోనా కల్లోలం- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరా- చంద్రబాబు ఫైర్
syed ahmed
| Monday, April 19, 2021, 15:42 [IST]
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే సచివాలయంలోని సాధారణ పరిపాలన, ఆర్ధిక, పంచాయతీరాజ్ విభాగాల్ల...
సెకండ్ వేవ్ వార్- మన్మోహన్ లేఖపై హర్షవర్దన్ ఫైర్-కాంగ్రెస్ ప్రభుత్వాలే టార్గెట్గా
syed ahmed
| Monday, April 19, 2021, 15:15 [IST]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. కరోనా కట్టడికి వ్య...
వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్లీ పాజిటివ్ వచ్చిందా ?- తీవ్రత తక్కువే- ఏపీ సర్కార్ క్లారిటీ
syed ahmed
| Monday, April 19, 2021, 14:10 [IST]
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మరోసారి కరోనా పాజిటివ్ వస్తోందా ? ఏపీలో సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్న ...
కుంభమేళా నుంచి రంజాన్ వరకూ- కరోనాపై హైకోర్టుల భిన్న తీర్పులు- గందరగోళం
syed ahmed
| Monday, April 19, 2021, 13:30 [IST]
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అదే సమయంలో ప్రజలు పండుగల వైపు మొగ్గు చూపుతున్నారు. క...
ఎన్నికలు, క్రికెట్, కుంభమేళా- కరోనా సెకండ్ వేవ్ కారణాలివే- చేతులెత్తేస్తున్న కేంద్రం
syed ahmed
| Monday, April 19, 2021, 12:14 [IST]
భారత్ను కరోనా సెకండ్ వేవ్ దారుణంగా కుదిపోస్తోంది. గతేడాది వచ్చిన తొలి వేవ్తో పోలిస్తే ఎన్నో రెట్లు అద...
నేడు అంగారకుడిపై ఎగరనున్న తొలి హెలికాఫ్టర్ - చరిత్ర సృష్టించనున్న నాసా
syed ahmed
| Monday, April 19, 2021, 11:29 [IST]
ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక అడుగుకు సర్వం సిద్దమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా తొలిసారిగా ...
లంచాధికారులకు జగన్ భారీ షాక్- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనా
syed ahmed
| Monday, April 19, 2021, 09:47 [IST]
ఏపీలో అవినీతి చేస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీ...
రైల్వేశాఖ కీలక నిర్ణయం- మాస్క్ లేకపోతే రూ.500 ఫైన్- ఎక్కడెక్కడంటే ?
syed ahmed
| Saturday, April 17, 2021, 17:14 [IST]
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికుల భద్రత...
తిరుపతిలో రీపోలింగ్-ఈసీకి చంద్రబాబు లేఖ-పెద్దిరెడ్డి బర్తరఫ్కు డిమాండ్
syed ahmed
| Saturday, April 17, 2021, 16:24 [IST]
తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఇవాళ జరుగుతున్న ఉపఎన్నికల పోలింగ్ ...