చంద్రబాబుకు బుద్ధి చెబుతారు: బాక్సైట్ తవ్వకాలపై బొత్స ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖలో అపార ఖనిజ సంపద ఉందని ఆ సంపదను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలను నిర్వహిస్తామని అయన అన్నారు.

బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని బొత్స హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయకుంటే ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
మద్యం మృతులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: జగన్
కల్తీ మద్యం ఘటనపై జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన పై దర్యాప్తు జరిపాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications