ట్రాఫిక్లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్, దారితప్పిన ఎస్కార్ట్ వాహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ వాహనం దారి తప్పింది. ఆదివారం నాడు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్తుండగా చంద్రబాబు ఎస్కార్క్ వాహనం ఒకటి దారి తప్పింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించారు. దీంతో దారిమళ్లిన వాహనాన్ని వెనక్కి రప్పించారు. ట్రాఫిక్ స్తంభించటంతో తిరుచానూరు వంతెన వద్ద కొద్దిసేపు చంద్రబాబు కాన్వాయ్ నిలిచింది. కాగా, తిరుపతి మహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓడీఎఫ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

మహాత్మా గాంధీకి నివాళులు
ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం తిరుపతి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఏరికోరి దూరం: రూటుమార్చి పవన్ కళ్యాణ్కు షాకిచ్చిన చంద్రబాబుభారత దేశానికి దశ, దిశ చూపిన నేత మహాత్మా గాంధీ అని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. గాంధీ చూపిన ఆదర్శాలే కాంగ్రెస్కు శాసనం అన్నారు. క్లిష్ట సమయాల్లో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమే కానీ పాకిస్తాన్కు కాదని చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టాలన్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications