పవన్ను ఏకేసిన ద్వారంపూడి, ఉపసంఘంలో వీరే..
కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బుధవారం మండిపడ్డారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఈ రోజు వరకు కనిపించడం లేదన్నారు.
కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. టీడీపీ మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

రాజధాని భూసమీకరణకు మంత్రివర్గ ఉపసంఘం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపసంఘంలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబులు ఉన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications