ముప్పు తప్పింది: జిఎస్ఎల్వీ ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా షార్లో అగ్ని ప్రమాదం
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్ కేంద్రంలో గురువారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యాస్టింగ్ విభాగంలో జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగానికి సంబంధించిన ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షార్కు చెందిన ఉద్యోగి, ఒప్పంద ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగులు పరుగులు తీశారు.

వెంటనే, అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో, ఎలాంటి భారీ ప్రమాదంచోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ప్రమాదానికి గల కారణాలేమన్నవి ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరున ఈ జీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో గతంలో కడా ఇక్కడ ప్రమాదం సంభవించింది.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications