ముప్పు తప్పింది: జిఎస్ఎల్వీ ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా షార్లో అగ్ని ప్రమాదం
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్ కేంద్రంలో గురువారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యాస్టింగ్ విభాగంలో జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగానికి సంబంధించిన ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షార్కు చెందిన ఉద్యోగి, ఒప్పంద ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగులు పరుగులు తీశారు.

వెంటనే, అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో, ఎలాంటి భారీ ప్రమాదంచోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ప్రమాదానికి గల కారణాలేమన్నవి ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరున ఈ జీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో గతంలో కడా ఇక్కడ ప్రమాదం సంభవించింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications