కాకినాడలో విషాదం: సముద్రంలో 5గురు మృతి, చినరాజప్ప ఆరా
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
గురువారం మొత్తం తొమ్మిది మంది స్నానానికి అని సముద్రంలోకి దిగారు. అందులో అయిదుగురు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

మృతి చెందిన వారిని శీలం దుర్గ, శ్రీను, వంశీ, పండు, పితాని అనితలుగా గుర్తించారు. తొమ్మిది మంది గల్లంతయిన విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications