కాకినాడలో విషాదం: సముద్రంలో 5గురు మృతి, చినరాజప్ప ఆరా
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
గురువారం మొత్తం తొమ్మిది మంది స్నానానికి అని సముద్రంలోకి దిగారు. అందులో అయిదుగురు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

మృతి చెందిన వారిని శీలం దుర్గ, శ్రీను, వంశీ, పండు, పితాని అనితలుగా గుర్తించారు. తొమ్మిది మంది గల్లంతయిన విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications