వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడలో విషాదం: సముద్రంలో 5గురు మృతి, చినరాజప్ప ఆరా

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.

గురువారం మొత్తం తొమ్మిది మంది స్నానానికి అని సముద్రంలోకి దిగారు. అందులో అయిదుగురు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Five dead after drowning in water

మృతి చెందిన వారిని శీలం దుర్గ, శ్రీను, వంశీ, పండు, పితాని అనితలుగా గుర్తించారు. తొమ్మిది మంది గల్లంతయిన విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు.

English summary
Five dead after drowning in water in East Godavari district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X