దొంగచాటుగా విభజించాలని: టి మీద సొంత పార్టీపై గాదె

ఎపి కాంగ్రెసు పార్టీ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు తమ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీకి తీర్మానం వస్తుందా?, డ్రాప్టు బిల్లు వస్తుందా? అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. విభజనపై కేంద్రం తీర్మానం పంపితే దానిపై ఓటింగ్ ఉంటుందని, డ్రాప్టు బిల్లు అయితే అభిప్రాయాలు మాత్రమే రికార్డు చేస్తారని తెలిపారు.
రాష్ట్ర విభజన కోసం తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ రెండుసార్లు చెప్పారన్నారు. అయితే తీర్మానం లేదని, బిల్లు ముసాయిదా మాత్రమే అసెంబ్లీకి వస్తుందని హోంమంత్రి షిండే చెప్పడంతో ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications