దొంగచాటుగా విభజించాలని: టి మీద సొంత పార్టీపై గాదె

ఎపి కాంగ్రెసు పార్టీ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు తమ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీకి తీర్మానం వస్తుందా?, డ్రాప్టు బిల్లు వస్తుందా? అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. విభజనపై కేంద్రం తీర్మానం పంపితే దానిపై ఓటింగ్ ఉంటుందని, డ్రాప్టు బిల్లు అయితే అభిప్రాయాలు మాత్రమే రికార్డు చేస్తారని తెలిపారు.
రాష్ట్ర విభజన కోసం తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ రెండుసార్లు చెప్పారన్నారు. అయితే తీర్మానం లేదని, బిల్లు ముసాయిదా మాత్రమే అసెంబ్లీకి వస్తుందని హోంమంత్రి షిండే చెప్పడంతో ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications