అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకున్నా: బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు
ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications