భారీగా పెరిగిన టీటీడీ జీయంగార్ల వేతనాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే జీయ్యంగార్ల వేతనాన్ని పెంచుతూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద జీయంగార్ల వార్షిక వేతనం ప్రస్తుతం రూ.1.15 కోట్లు ఉండగా దాన్ని రూ.1.50 కోట్లకు పెంచింది.
మరోవైపు చిన్న జీయంగార్ల వేతనాన్ని రూ. 79 లక్షల నుంచి రూ.1.09 కోట్లకు పెంచుతున్న్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి బోర్డు, సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంపూ జీయంగార్లు హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే జీయ్యంగార్లకు జీతభత్యాల పెంచారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజెన్లు విమర్శిస్తున్నారు. టీటీడీలో పనిచేసే పేద బ్రాహ్మణులకు కూడా జీతాలు పెంచాలని... ఇప్పటికే జీయంగార్లకు అంత స్థాయిలో జీతాలుండగా మళ్లీ పెంచడం దేనికని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
Annadata Sukhibhava PM Kisan : నేడే రైతుల ఖాతాల్లో 6 వేల జమ...! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏపీకి కూల్ న్యూస్.. దట్టమైన పొగమంచు.. ఈ జిల్లాలలో వర్షాలు! -
AP LPG Crisis: సంక్షోభంలో ఏపీ హోటల్స్-ఆ రోజు సెలవు-రాత్రి 10 వరకే..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications