భారీగా పెరిగిన టీటీడీ జీయంగార్ల వేతనాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే జీయ్యంగార్ల వేతనాన్ని పెంచుతూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద జీయంగార్ల వార్షిక వేతనం ప్రస్తుతం రూ.1.15 కోట్లు ఉండగా దాన్ని రూ.1.50 కోట్లకు పెంచింది.
మరోవైపు చిన్న జీయంగార్ల వేతనాన్ని రూ. 79 లక్షల నుంచి రూ.1.09 కోట్లకు పెంచుతున్న్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి బోర్డు, సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంపూ జీయంగార్లు హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే జీయ్యంగార్లకు జీతభత్యాల పెంచారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజెన్లు విమర్శిస్తున్నారు. టీటీడీలో పనిచేసే పేద బ్రాహ్మణులకు కూడా జీతాలు పెంచాలని... ఇప్పటికే జీయంగార్లకు అంత స్థాయిలో జీతాలుండగా మళ్లీ పెంచడం దేనికని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications