వాణిజ్యం: హూస్టన్ ప్రతినిధులతో బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికాలోని హూస్టన్ నుంచి వచ్చిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. అంతర్జాతీయ వాణిజ్య గమ్యస్థానంగా హ్యూస్టన్ ఎదిగిన క్రమాన్ని వారు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్తు, నౌకాశ్రయాలు, ఔషధ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు హ్యూస్టన్ డిప్యూటీ మేయర్ వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ను సరకు రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఏపీలో ఓడరేవులు, విమానాశ్రయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వారు పెట్టుబడులు పెట్టే రంగాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో రావాలని కోరారు. ఏపీలో పట్టణాభివృద్ధి, మౌలికవసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హ్యూస్టన్ వాణిజ్య బృందం ఆసక్తి చూపింది. తమ ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబును ఆహ్వానించింది.

చంద్రబాబు
రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తెలుగు యువతకు చేరువ చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
సోమవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఆంధ్ర విద్యార్ధుల్లో కొత్త ఆలోచనలు, ప్రతిభకు లోటులేదన్నారు. నైపుణ్యాభివృద్ధిలో వారు నెంబర్ వన్ కావాలన్నారు.

చంద్రబాబు
అమెరికాలోని హూస్టన్ నుంచి వచ్చిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది.

చంద్రబాబు
అంతర్జాతీయ వాణిజ్య గమ్యస్థానంగా హ్యూస్టన్ ఎదిగిన క్రమాన్ని వారు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్తు, నౌకాశ్రయాలు, ఔషధ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు హ్యూస్టన్ డిప్యూటీ మేయర్ వివరించారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ను సరకు రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
నైపుణ్యాంధ్రప్రదేశ్
రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తెలుగు యువతకు చేరువ చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఆంధ్ర విద్యార్ధుల్లో కొత్త ఆలోచనలు, ప్రతిభకు లోటులేదన్నారు. నైపుణ్యాభివృద్ధిలో వారు నెంబర్ వన్ కావాలన్నారు.
ఇప్పటికే ఉన్నత విద్యలో, విదేశాల్లో, ఉపాధిలో మనమే ముందున్నామని గుర్తు చేశారు. ఓపెన్ యూనివర్శిటీ ద్వారా భారీఎత్తున యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యుత్, క్రీడారంగం, లాజిస్టిక్స్ ఆతిథ్యరంగాల్లో ఉపాధి అవకశాలు మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నెలకోల్పే యూనివర్శిలతో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని సమీకృతం చేయాలని సూచించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications