ఉత్తరాంధ్రలో భారీ స్కాం, విదేశాలకు రూ.1,365 కోట్లు తరలింపు, పోలీసుల అదుపులో కీలక నిందితుడు
ఉత్తరాంధ్రలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీల పేరుతో సింగపూర్, హాంకాంగ్, చైనాకు రూ.1,369 కోట్లు తరలించినట్టు గుర్తించారు. కీలక నిందితుడు వడ్డి మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీల పేరుతో విదేశాలకు పెద్ద మొత్తంలో నగదు తరలించారు. రూ.1,369 కోట్లు సింగపూర్, హాంకాంగ్, చైనాకు తరలించినట్టు గుర్తించారు.
ఐటీ అధికారులు ఎంవీపీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 120బి, 420, 465, 468, 471 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కీలక నిందితుడు వడ్డి మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కాం వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల విశాఖ, కోల్కతాలో సోదాలు నిర్వహించిన ఐటీశాఖ 12 డొల్ల కంపెనీలను గుర్తించింది. ఓ కుటుంబం భారీగా మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 12 డొల్ల కంపెనీల్లో 10 కోల్కతాలోనే ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications