రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం: నాగార్జున వర్సిటీ విద్యార్థిదే
గుంటూరు: ఏపీలోని గుంటూరు రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని ఓ మృతదేహాన్ని సోమవారం నాడు గుర్తించారు. దీనిని నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థి గణేష్దిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు పట్టేందుకు పోలీసులు గణేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పది రోజుల క్రితం నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన గణేష్ అదృశ్యమయ్యాడు. అతను గదిలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో పోలీసులు ఈ మృతదేహం గణేష్ది కావొచ్చని అనుమానిస్తున్నారు.

గణేష్ నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ రోజు రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన మృతదేహం లభించింది. గణేష్ వయస్సు 20. కాగా, మృతదేహం గణేష్ది అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన తండ్రి తీరు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గణేష్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని సమాచారం.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications