ఏపీకి ఇవన్నీ చేయండి: బీజేపీని ఏకిపారేసిన జేపీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పైన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అన్నారు.

అనంతపురం సప్తగిరి కూడలిలో తెలుగు భవిత - సంకల్ప దీక్ష పేరిట జేపీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపనను నెరవేర్చాలన్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications