ఏపీకి ఇవన్నీ చేయండి: బీజేపీని ఏకిపారేసిన జేపీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పైన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అన్నారు.

అనంతపురం సప్తగిరి కూడలిలో తెలుగు భవిత - సంకల్ప దీక్ష పేరిట జేపీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపనను నెరవేర్చాలన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications