పటాస్ వివాదం: చిక్కుల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్
హైదరాబాద్: పటాస్ విజయంతో సంతోషంతో ఉన్న హీరో కళ్యాణ్ రామ్ చిక్కుల్లో పడనున్నారు. వివరాల్లోకి వెళితే, జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కానుంది.

జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ శ్రీధర్ అనే న్యాయ శాస్త్ర విద్యార్ధి బంజారా హిల్స్ పోలీసులకు హీరో కళ్యాణ్ రామ్పై ఫిర్యాదు చేశాడు. కళ్యాణ్ రామ్కు ఈ విషయమై లీగల్ నోటీసు పంపినా స్పందించలేదని తెలిపారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో పటాస్ సినిమాని రూపొందించారు. కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యలయంపైనా కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుపై బంజారా హిల్స్ పోలీసులు స్పందించారు. కళ్యాణ్ రామ్పై కేసు నమోదు చేసే విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు.
More From
-
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న హీరో -
Mr work From Home : మీ టైటిల్కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications