పటాస్ వివాదం: చిక్కుల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్
హైదరాబాద్: పటాస్ విజయంతో సంతోషంతో ఉన్న హీరో కళ్యాణ్ రామ్ చిక్కుల్లో పడనున్నారు. వివరాల్లోకి వెళితే, జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కానుంది.

జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ శ్రీధర్ అనే న్యాయ శాస్త్ర విద్యార్ధి బంజారా హిల్స్ పోలీసులకు హీరో కళ్యాణ్ రామ్పై ఫిర్యాదు చేశాడు. కళ్యాణ్ రామ్కు ఈ విషయమై లీగల్ నోటీసు పంపినా స్పందించలేదని తెలిపారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో పటాస్ సినిమాని రూపొందించారు. కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యలయంపైనా కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుపై బంజారా హిల్స్ పోలీసులు స్పందించారు. కళ్యాణ్ రామ్పై కేసు నమోదు చేసే విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు.
More From
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications