తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీ ఎంఎ ఖాన్?

ఎంఎ ఖాన్తో ఇప్పటికే రెండు దఫాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే రెండు సార్లు చర్చించారు. ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెసు ఆంధ్రప్రదేశఅ వ్యవహారాల ఇంచార్జీ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయన చర్చించారు. దీంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
తెలంగాణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ముస్లింలను ఆకట్టుకునే ఉద్దేశంతో ఖాన్కు ఆ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా కాంగ్రెసు అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు.
షబ్బీర్ అలీ దిగ్విజయ్ సింగ్కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనలో ఆయన ప్రముఖంగా కనిపించారు. మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పక్కనే షబ్బీర్ అలీ కూర్చున్నారు. దీన్నిబట్టి షబ్బీర్ అలీకి అధిష్టానం వద్ద మంచి పలుకుబడే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, షబ్బీర్ అలీని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే ఉద్దేశం కూడా అధిష్టానానికి ఉండవచ్చునని అంటున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications