ఆ పదాన్ని వెనక్కి తీస్కోండి: జగన్ వ్యాఖ్యలపై అనిత అభ్యంతరం
మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు.
అమరావతి: మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ జరిగిన కొద్దిసేపు నీటిపారుదల ప్రాజెక్టులపై, ఎస్సీఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటున్నారని, వారికి మీరు ముష్టి వేస్తున్నారా? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు.

హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఏర్పాటు చేశాం: అచ్చెన్నాయుడు
బడ్జెట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు సమాధానానంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2.14కోట్ల ఎల్ఈడీ బల్బులను సాధారణ బల్బులుగా మార్చడం వల్ల 1500మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications