ఆ పదాన్ని వెనక్కి తీస్కోండి: జగన్ వ్యాఖ్యలపై అనిత అభ్యంతరం
మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు.
అమరావతి: మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ జరిగిన కొద్దిసేపు నీటిపారుదల ప్రాజెక్టులపై, ఎస్సీఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటున్నారని, వారికి మీరు ముష్టి వేస్తున్నారా? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు.

హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఏర్పాటు చేశాం: అచ్చెన్నాయుడు
బడ్జెట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు సమాధానానంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2.14కోట్ల ఎల్ఈడీ బల్బులను సాధారణ బల్బులుగా మార్చడం వల్ల 1500మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
-
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications