హిందూపురంలో హరికృష్ణ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు
నల్గొండ: నందమూరి హరికృష్ణ తన తండ్రి మృతి అనంతరం హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మూడుసార్లు ఎన్టీఆర్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. తండ్రి మృతి తర్వాత హరికృష్ణ భారీ మెజార్టీతో గెలిచారు.
ఇప్పటి వరకు హిందూపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే హరికృష్ణనే. 1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డిపై 62వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇంత మెజార్టీ హిందూపురంలో ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు.

2014లో ఇదే హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేసి గెలిచారు. ఆయన నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గ సమస్యలపై వెంటనే స్పందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. హరికృష్ణ మృతి విషయం తెలిసి హిందూపురం ప్రజలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications