నీతు అగర్వాల్కు షాక్, ఫోన్ల వివరాలు తెల్సుకోవాలి
కర్నూలు: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతు అగర్వాల్ బెయిల్ పిటిషన్ను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానం కొట్టువేసింది. శనివారం బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి.
ఈ కేసులో విచారణ పూర్తయిందని, నీతు అగర్వాల్కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తిగా ముగియలేదని, మరో నలుగురిని అరెస్టు చేయవలసి ఉందని రుద్రవరం పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు.

నిందితురాలి ఫోన్ నుండి వచ్చిన, వెళ్లిన ఫోన్ల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే విచారణ పైన ప్రభావం పడుతుందని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు నీతు అగర్వాల్కు బెయిల్ నిరాకరించింది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications