ఎవ్వరు ఆపలేరు: రాములమ్మ, యు టర్న్పై పొంగులేటి

రోజులు మారాయి కాబట్టి పార్టీ మారానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ను నమ్మాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు అడ్డుతగిలిన వారి చెంప చెళ్లుమనిపిస్తానని చెప్పారు. గౌరవం లేనిచోట ఉండటం కష్టమన్నారు.
బంగారు తెలంగాణ: మురళీధర రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను అన్నింటిని వినియోగించుకోవడం ద్వారా బంగారు తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు.
జగన్, బాబులపై పొంగులేటి ఫైర్
కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల పైన ధ్వజమెత్తారు. విభజన అనివార్యమని టిడిపి, జగన్ పార్టీలు గుర్తించాలన్నారు. ఆ పార్టీలు ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామన్నారు.
టిడిపి ఎంపీలు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడం సరికాదన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications