2రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాం: ట్యాపింగ్పై ఆపరేటర్లు, కాల్డేటాకు ఓకే
ఢిల్లీ/విజయవాడ: తాము రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నామని టెలికాం ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో గురువారం నాడు టెలికాం ఆపరేటర్లకు తాత్కాలిక ఊరట లభించింది.
కాల్ డేటా వివరాలు వారంలోగా ఇవ్వాలని, అయితే సీల్డు కవర్లో ఇచ్చిన వాటిపై నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టును సుప్రీం ఆదేశించింది.

కాల్ డేటా వివరాలు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని టెలికాం ఆపరేటర్లు సుప్రీం కోర్టులో తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
దీనిపై సుప్రీం స్పందిస్తూ.. వారంలోగా కాల్ డేటా వివరాలు సీల్డు కవరులో విజయవాడ న్యాయస్థానానికి ఇవ్వాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాతే డేటాను ఓపెన్ చేయాలని ఆదేశించింది. నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications