సభ్యత్వం కోల్పోతారు: తెరాసలో చేరిన ఎమ్మెల్సీలపై డిగ్గీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక రాష్ట్రాలో పార్టీ ఓటమిపై ఆంటోనీ కమిటీకి వివరించామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ చెప్పారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత అధిష్టానం చూసుకుంటుందని చూసుకుంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.
తెలంగాణలో పార్టీలు మారిన ఎమ్మెల్సీలపై దిగ్విజయ్ స్పందించారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు తెరాసకు మద్దతు తెలిపితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతారని తెలిపారు. తాను ఇంచార్జీగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై తాను ఆంటోనీకి నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంటోనీతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయ్యారు.

కాంగ్రెస్ వార్రూమ్లో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, వీహెచ్, వంశీచంద్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ తదితరులు భేటీకి హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications