రెయిన్బో ఆస్పత్రి గిన్నిస్ రికార్డు
హైదరాబాద్ నగరంలో ఉన్న చిన్న పిల్లల ఆస్పత్రి రెయిన్బో గిన్నిస్ రికార్డు సాధించింది. 445 మంది నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఆ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. గురువారం 'ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే'కావడంతో ఆసుపత్రి నిర్వాహకులు బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్కు ఆ 445 మంది చిన్నారులను రప్పించారు. అంతమంది ప్రీ మెచ్యూర్డ్ పిల్లలు ఒక్క చోట చేరడం ప్రపంచ రికార్డు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications